బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ దాతృత్వం

byసూర్య | Sun, Mar 29, 2020, 02:52 PM

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం లాక్ డౌన్ చేయడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆదుకోవడానికి ముందుకు వచ్చారు. ఇప్పటికే తన నియోజకవర్గ పరిధిలో 1000 మందికి స్వయంగా తానే వంటచేసి వారికి పెడుతున్నారు. దగ్గరుండి వారికి ఏర్పాట్లు చేస్తున్నారు. అంతే కాదు తన నియోజకవర్గమైన గోశామహల్ లో ఎవరు కూడా ఆకలితో బాధ పడకూడదని ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారు మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుండి ఎవరు ఇక్కడికి వచ్చినా తనను సంప్రదించాలని ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. ఇతర రాష్ట్రాల వారికి రేషన్ కార్డు ఉండదు.. కాబట్టి వారికి ఇలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని తను చూసుకుంటానాని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రజలకు హామీ ఇచ్చారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM