byసూర్య | Sun, Mar 29, 2020, 01:08 PM
రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్ రింగ్ రోడ్డు విజయవాడ జాతీయ రహదారిపై హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళ్తున్న వాహనాలను అపి వారి రాచకొండ ట్రాఫిక్ డీసీపీ దివ్యచరన్ రావు వివరాలు తెలుసుకున్నారు..దేశములో లాక్ డౌన్ కొనసాగుతున్న నేపధ్యంలో అత్యవసర వాహనాలను మాత్రమే అనుమతి ఇస్తున్నామని, ఓకేవేళ మమ్మల్ని కాదని అడ్డ దారుల్లో వెళ్లే వాహనాలను ఆంధ్ర చెక్ పోస్ట్ వద్ద నుండి రిటర్న్ పంపిస్తున్నారని, జాతీయ రహదారిపై కి వచ్చే వాహన దారులకు తెలియ జేస్తూ వారి కి అవగాహన కల్పిస్తూ ఇండ్లకు పంపిస్తున్నామని రాచకొండ ట్రాఫిక్ డీసీపీ దివ్య చరణ్ రావు తెలిపారు.