కార్మికులకు జీతాలు ఇవ్వండి: మంత్రి మల్లారెడ్డి

byసూర్య | Sun, Mar 29, 2020, 12:30 PM

లాక్ డౌన్ నేపథ్యంలో పలు కంపెనీలు, ఫ్యాక్టరీలు మూతబడ్డాయి. ఈ నేపథ్యంలో కార్మికులకు యాజమాన్యాలు తప్పనిసరిగా జీతాలు చెల్లించాలని మంత్రి మల్లారెడ్డి ఆదేశించారు. భావన నిర్మాణ కార్మికుల విషయంలో బిల్డర్స్ ఉదారంగా ఉండాలి.. వారికి నిత్యవసరాలతో పాటు వసతి, భోజన సౌకర్యాలు కల్పించాలి.. ఈ విషయంలో ప్రభుత్వం సీరియస్ గా ఉంది అని అన్నారు.


Latest News
 

150 కుటుంబాలు కాంగ్రెస్ లో చేరికలు Sat, Apr 20, 2024, 10:49 AM
ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలి Sat, Apr 20, 2024, 10:34 AM
కాంగ్రెస్ పార్టీలో చేరికలు Sat, Apr 20, 2024, 10:32 AM
గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM