byసూర్య | Sun, Mar 29, 2020, 12:30 PM
లాక్ డౌన్ నేపథ్యంలో పలు కంపెనీలు, ఫ్యాక్టరీలు మూతబడ్డాయి. ఈ నేపథ్యంలో కార్మికులకు యాజమాన్యాలు తప్పనిసరిగా జీతాలు చెల్లించాలని మంత్రి మల్లారెడ్డి ఆదేశించారు. భావన నిర్మాణ కార్మికుల విషయంలో బిల్డర్స్ ఉదారంగా ఉండాలి.. వారికి నిత్యవసరాలతో పాటు వసతి, భోజన సౌకర్యాలు కల్పించాలి.. ఈ విషయంలో ప్రభుత్వం సీరియస్ గా ఉంది అని అన్నారు.