ప్రమాదవశాత్తు పూరి గుడిసెలు దగ్ధం...

byసూర్య | Sat, Mar 28, 2020, 02:33 PM

ప్రమాదవశాత్తు పూరి గుడిసెలు దగ్ధమైన సంఘటన మేడ్చల్ జిల్లా కీసర మండలం అహ్మద్ మోడీ అపార్ మెంట్ లో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. అహ్మద్ గూడ మోడీ అపార్ మెంట్ కట్టడానికి వచ్చిన వలస కూలీలు గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. శనివారం ఒక్క సారిగా ప్రమాదవశాత్త గూడిసెలకు మంటలు వ్యాపించాయి. గమనించిన కూలీలు గుడిసెలోంచి పరుగులు తీశారు. ఫైర్ ఇంజన్ కు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అర్పివేశారు. గూడిసెలో కార్మికుల వస్తువులు పూర్తిగా కాలిపోయ్యాయి. ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పిచ్చుకున్నారు.


Latest News
 

గుర్తు తెలియని మగ వ్యక్తి శవం లభ్యం Fri, Apr 19, 2024, 03:39 PM
ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తరలింపును పరిశీలించిన కలెక్టర్ Fri, Apr 19, 2024, 03:38 PM
వ్యాపార కాంక్షతోనే బీబీ పాటిల్ పోటీ Fri, Apr 19, 2024, 03:37 PM
ప్రభుత్వ ఉపాధ్యాయుడి సస్పెన్షన్: డీఈవో రాజు Fri, Apr 19, 2024, 03:35 PM
జాతీయ రహదారిలో ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్ Fri, Apr 19, 2024, 03:33 PM