హైదరాబాద్ కు చేరుకున్న కేంద్ర బలగాలు

byసూర్య | Sat, Mar 28, 2020, 01:10 PM

కరోనా వ్యాప్తి చెందకుండా అత్యవసర సేవలు మినహా.. అంతాఇంటికే పరిమితం కావాలని అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. లాక్ డౌన్ ప్రకటించాయి. కొందరు విధిగా ఇది ఫాలో అవుతుండగా.. మరికొందరు పని లేకున్నా రోడ్డు ఎక్కుతున్నారు. అక్కడక్కడా పోలీసులు లాఠీలకు పని చెప్పాలిసిన పరిస్థితి ఎదురయ్యాయి. మరికొన్ని చోట్ల పోలీసులపైకి తిరగబడిన ఘటనలు కూడా లేక పోలేదు. దీంతో కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. ఇప్పటికే ఆ బలగాలు హైదరాబాద్ చేరుకున్నాయి. వాళ్ళు మన పోలీసులంతా సాఫ్ట్ కాదు... మరి చూసి రోడ్ ఎక్కితే మంచిది.ఇండ్లకే పరిమితం అవ్వండి అని హెచ్చరిస్తున్నారు ప్రభుత్వ అధికారులు.


Latest News
 

కాంగ్రెస్‌ ప్రభుత్వ అసమర్థత వల్ల గురుకుల విద్యార్థి మృతి : మాజీ మంత్రి హ‌రీశ్‌రావు Wed, Apr 17, 2024, 11:39 PM
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బీభత్సం,,,6 నిమిషాల్లో 6 యాక్సిడెంట్లు Wed, Apr 17, 2024, 09:19 PM
నిప్పుల గుండంలా తెలంగాణ.. వడదెబ్బతో ఇద్దరు మృతి, నేడు మరింత ఎండలు Wed, Apr 17, 2024, 09:14 PM
తెలంగాణ వైపు 70 ఏనుగుల గుంపు.. ఆ ప్రాంతవాసుల్లో టెన్షన్ టెన్షన్..! Wed, Apr 17, 2024, 09:07 PM
అమ్మబాబోయ్.. ఈ మిల్క్ షేక్ తాగితే 7 గంటలు మత్తులోనే Wed, Apr 17, 2024, 09:03 PM