పండుగ వేళ చోరీ.. గొళ్లుమంటున్న 3 కుటుంబాలు

byసూర్య | Fri, Jan 17, 2020, 06:03 PM

సంక్రాంతి పండుగకు ఊరెళ్లి వచ్చే సరికి వరుసగా మూడు ఇళ్లను గుల్ల చేశారు గుర్తు తెలియని దుండగులు. హైదరాబాద్​ సరూర్‌నగర్‌ పోలీసు స్టేషన్ పరిధిలోని రెడ్డి బస్తీలో వరుసగా మూడు ఇళ్లల్లోని 4.5 గ్రాముల బంగారం, 25 తులాల వెండి ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. తమ సొంతూళ్లలో సంక్రాంతి పండుగ సంబరాలు ముగించుకుని నగరంలోని ఇళ్లకు వచ్చేసరికి దొంగతనాలు జరిగాయని బాధితులు అవేదన వ్యక్తం చేశారు. బాధితుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM