రెండో వన్డే: ఆస్ట్రేలియా టార్గెట్ 341 పరుగులు

byసూర్య | Fri, Jan 17, 2020, 05:47 PM

రాజ్ కోట్ లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా జట్టు విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే 341  పరుగులు చేయాల్సి ఉంది. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ బ్యాట్స్ మెన్లు శిఖర్ ధావన్ 96, కేఎల్ రాహుల్ 80, విరాట్ కోహ్లీ 78, రోహిత్ శర్మ 42 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లు జంపా మూడు, రిచర్డ్ సన్ రెండు వికెట్లు తీశారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM