హాజీపూర్ హత్యల కేసులో ఈనెల 27న తుది తీర్పు

byసూర్య | Fri, Jan 17, 2020, 02:03 PM

హాజీపూర్ హత్యల కేసులో ఈనెల 27న తుది తీర్పు వెలువడనున్నది.  ముగ్గురు మైనర్ బాలికలపై అత్యాచారం, హత్య కేసులో వాదనలు ముగిశాయి.  నల్గొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిందితుడు శ్రీనివాస్ రెడ్డి వాదనలు విన్నది. ఈ నెల 27వ తేదీన తుది తీర్పు ఇవ్వనున్నది.   


Latest News
 

స్క్రాప్ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం Fri, Mar 29, 2024, 11:44 AM
ఎమ్మెల్యేను కలిసిన బార్ అసోసియేషన్ అధ్యక్షుడు Fri, Mar 29, 2024, 11:44 AM
దారుణ... కాటేదాన్ లో మహిళ హత్య Fri, Mar 29, 2024, 11:42 AM
హత్యకేసులో నిందితుడి రిమాండ్ Fri, Mar 29, 2024, 11:41 AM
తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ Fri, Mar 29, 2024, 11:16 AM