byసూర్య | Fri, Jan 17, 2020, 02:03 PM
హాజీపూర్ హత్యల కేసులో ఈనెల 27న తుది తీర్పు వెలువడనున్నది. ముగ్గురు మైనర్ బాలికలపై అత్యాచారం, హత్య కేసులో వాదనలు ముగిశాయి. నల్గొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిందితుడు శ్రీనివాస్ రెడ్డి వాదనలు విన్నది. ఈ నెల 27వ తేదీన తుది తీర్పు ఇవ్వనున్నది.