byసూర్య | Fri, Jan 17, 2020, 12:28 PM
డిపాజిట్ రాని పార్టీలకు ఓటు వేయకండని హరీష్ రావు అన్నారు. అభివృద్ధి లక్ష్యాలు సాధించే పార్టీ ఏదో ప్రజలు గుర్తించాలని అయన అన్నారు. రాష్ట్రంలో ఎరువులకు, విధానాలకు కొరత లేదు అని అయన అన్నారు. కాంగ్రెస్, బీజేపీ, ఇండిపెండెంట్ల చేతుల్లో ఏమి లేదు అన్నారు.