తెలంగాణను కేంద్రం ఏమి చేసిందో లక్ష్మణ్ చెప్పాలి : కేటీఆర్

byసూర్య | Fri, Jan 17, 2020, 12:19 PM

తెలంగాణను కేంద్రం ఏమి చేసిందో లక్ష్మణ్ చెప్పాలని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ బీజేపీలు వితండవాదం చేస్తున్నాయి అని అన్నారు. ఎన్నికల తరువాత పురపాలన, పరిపాలనపై దృష్టి పెడతామని అయన అన్నారు. కాంగ్రెస్ విజన్ డాక్యుమెంట్ విడుదల చేయడం విడ్డురం అని అన్నారు.  కాంగ్రెస్ బీజేపీల మాటలలో విషయం ఉండదు అని మంత్రి కేటీఆర్ అన్నారు. కఠినమైన మున్సిపల్ చట్టం అమలు విషయంలో అలాగే ఉంటామని అయన అన్నారు. 


Latest News
 

తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM
ఈ నెల 25న తెలంగాణకు రానున్నా హోంమంత్రి అమిత్ షా Tue, Apr 23, 2024, 08:38 PM
కళ్లు చెదిరేలా అక్రమాస్తులు, అన్ని కోట్లా..,,,సబ్‌రిజిస్ట్రార్‌ తస్లీమా నివాసాల్లో ఏసీబీ సోదాలు Tue, Apr 23, 2024, 08:05 PM