byసూర్య | Fri, Jan 17, 2020, 12:19 PM
తెలంగాణను కేంద్రం ఏమి చేసిందో లక్ష్మణ్ చెప్పాలని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ బీజేపీలు వితండవాదం చేస్తున్నాయి అని అన్నారు. ఎన్నికల తరువాత పురపాలన, పరిపాలనపై దృష్టి పెడతామని అయన అన్నారు. కాంగ్రెస్ విజన్ డాక్యుమెంట్ విడుదల చేయడం విడ్డురం అని అన్నారు. కాంగ్రెస్ బీజేపీల మాటలలో విషయం ఉండదు అని మంత్రి కేటీఆర్ అన్నారు. కఠినమైన మున్సిపల్ చట్టం అమలు విషయంలో అలాగే ఉంటామని అయన అన్నారు.