byసూర్య | Fri, Jan 17, 2020, 12:12 PM
మీర్ పేట్ పీ ఎస్ పరిధి గుర్రంగూడలో దొంగలు బీభత్సము సృష్టించారు. ఆరు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. ఇంటితాళాలు పగలగొట్టి చోరీలు చేస్తున్నారు. నగదు, బంగారు ఆభరణాలు అపహరణ చేశారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.