byసూర్య | Fri, Jan 17, 2020, 11:45 AM
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వెనక్కి తాగడం లేదు. జూపల్లి ఇండిపెండెంట్లుగా 20 మందిని బరిలోకి దింపారు. టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఇండిపెండెంట్ల తరుపున జూపల్లి ప్రచారం చేస్తున్నారు. జూపల్లి తీరుపై టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆగ్రహంగా ఉంది.