సిటీలు, పట్టణాల్లో పెరుగుతున్న రక్తపోటు కేసులు

byసూర్య | Fri, Jan 17, 2020, 08:24 AM

సిటీలు, పట్టణాల్లో రక్తపోటు కేసులు భారీగా పెరుగుతున్నాయి. గ్రామాల్లో కంటే పట్టణ ప్రాంతాల్లోనే అధికంగా బాధితులు ఉన్నారు. రక్తపోటు బాధితుల్లో మహిళలకంటే పురుషుల సంఖ్య ఎక్కువగా ఉంది. తెలంగాణాలో 14.2 శాతం  మంది రక్తపోటు బారిన పడుతున్నారు. జాతీయ సగటు 11.3 శాతం కంటే ఎక్కువ పెరిగింది.  దేశ వ్యాప్త అధ్యయనంలో వెల్లడించారు. 


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM