byసూర్య | Fri, Jan 17, 2020, 08:24 AM
సిటీలు, పట్టణాల్లో రక్తపోటు కేసులు భారీగా పెరుగుతున్నాయి. గ్రామాల్లో కంటే పట్టణ ప్రాంతాల్లోనే అధికంగా బాధితులు ఉన్నారు. రక్తపోటు బాధితుల్లో మహిళలకంటే పురుషుల సంఖ్య ఎక్కువగా ఉంది. తెలంగాణాలో 14.2 శాతం మంది రక్తపోటు బారిన పడుతున్నారు. జాతీయ సగటు 11.3 శాతం కంటే ఎక్కువ పెరిగింది. దేశ వ్యాప్త అధ్యయనంలో వెల్లడించారు.