byసూర్య | Fri, Jan 17, 2020, 08:11 AM
ఈ నెల 20 నుంచి మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. అయన స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు. ఈ సదస్సుకు ప్రపంచ దేశాల పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు హాజరుకానున్నారు.