byసూర్య | Thu, Jan 16, 2020, 01:45 PM
యాదగిరిగుట్టలో బీజేపీ ఎన్నికల ప్రచారానికి అనుమతి నిరాకరణ. ప్రచారం చేసేందుకు ఎమ్మెల్యే రాజాసింగ్ కు అనుమతి నిరాకరించారు. బీజేపీకి ఓటు వేస్తేనే అభివృద్ధి జరుగుతుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేసీఆర్ నెరవేర్చలేరు. తెలంగాణ సమాజాన్ని ఓటు అడిగే హక్కు కేసీఆర్ కు లేదు అన్నారు. బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపెడతామని అన్నారు.