టీఆర్ఎస్ లో మున్సిపల్ టికెట్ల గోల

byసూర్య | Thu, Jan 16, 2020, 11:52 AM

టీఆర్ఎస్ లో మున్సిపల్ టికెట్లపై రచ్చ జరుగుతున్నది. మంత్రి మల్లారెడ్డి, రాపోలు రాములు మధ్య ఫోన్ సంభాషణ లీకైంది. మంత్రి మల్లారెడ్డిపై రాపోలు రాములు తీవ్ర ఆరోపణలు చేశాడు. మంత్రి మల్లారెడ్డిని టికెట్ కోసం నిలదీసింది నేనే అని అన్నారు. ఒక్కో కార్పొరేటర్ టికెట్ కు రూ 50 లక్షలు డిమాండ్ చేశారని అన్నారు. మల్లారెడ్డికి నాయకుడి లక్షణాలు లేవు అని అన్నారు. భూస్వాములకు, రియల్టర్లకే టిక్కెట్లు ఇచ్చారు. మంత్రి మల్లారెడ్డిని బర్తరఫ్ చేయాలని రాపోలు రాములు అన్నారు. 


Latest News
 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM