byసూర్య | Tue, Jan 14, 2020, 04:30 PM
నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. మిర్యాలగూడలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు సమావేశమయ్యారు. పార్టీ కోసం పని చేసిన వారికి మొండిచేయి చూపారన్నారు. పార్టీలో లేనివారికి, కొత్తవారికి టిక్కట్లు ఇచ్చారని ఆందోళన నిర్వహించారు.