సంక్రాతి సంబరాల్లో పాల్గొన్న తెలంగాణ గవర్నర్ తమిళి సై

byసూర్య | Tue, Jan 14, 2020, 11:05 AM

తెలంగాణ గవర్నర్ తమిళి సై సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో వెలుగొందాలని ఆమె తెలిపారు. అందరికి సంక్రాతి శుభాకాంక్షలు తెలిపారు.  తెలంగాణ ప్రజలు ఎక్కువగా గుడులను సందర్శిస్తారు అని ఆమె అన్నారు.  సీఎం కేసీఆర్ తో చర్చించి తమిళనాడు గుడులను సందర్శించే ఏర్పాటు చేస్తా అని అన్నారు. పర్యాటకం పై ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాలు మెరుగుపరిచేలా కృషి చేస్తా అని గవర్నర్ అన్నారు.  


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM