ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పిన టీ-పీసీీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్

byసూర్య | Mon, Jan 13, 2020, 07:39 PM

సంక్రాంతి శోభ పల్లెల్లో వెల్లివిరియాలని టీ-పీసీీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పండగలను సంప్రదాయ పద్ధతిలో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, ప్రజలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.


ఇదిలా ఉండగా, త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల గురించి ఆయన ప్రస్తావించారు. మున్సిపాలిటిల అభివృద్ధి కోసం కేసీఆర్ ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో విఫలమైందని ఆరోపించారు. మున్సిపాలిటీల్లో రహదారుల పరిస్థితి దారుణంగా ఉందని, టీఆర్ఎస్ ను ప్రజలు ‘ఛీ’ కొడుతున్నారని విమర్శించారు. 


Latest News
 

రైతులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్.. రుణమాఫీపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన Mon, Apr 15, 2024, 10:50 PM
ఆలయంలో అఖండ భజన కార్యక్రమం Mon, Apr 15, 2024, 10:13 PM
అగ్ని ప్రమాదంలో ఆరు ఎకరాల తోట దగ్ధం Mon, Apr 15, 2024, 10:11 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఆర్యవైశ్య బచ్చు రామకృష్ణ Mon, Apr 15, 2024, 10:10 PM
అచ్చంపేట పట్టణంలో పర్యటించిన ఎమ్మెల్యే Mon, Apr 15, 2024, 10:07 PM