టీఆర్‌ఎస్‌కు పెయిడ్ వర్కర్స్‌ ఎవరూ లేరు : కేటీఆర్

byసూర్య | Mon, Jan 13, 2020, 06:09 PM

టీఆర్‌ఎస్‌ సోషల్‌మీడియా టీమ్‌తో మంత్రి కేటీఆర్‌ సమావేశమయ్యారు. టీఆర్‌ఎస్‌కు పెయిడ్ వర్కర్స్‌ ఎవరూ లేరన్నారు. టీఆర్‌ఎస్‌కు మొదటి నుంచి సోషల్‌ మీడియా మద్దతుందని ఆయన చెప్పారు. సోషల్‌ మీడియా ద్వారా మున్సిపల్‌ ప్రచారం పెంచాలని సూచించారు. కేసీఆర్‌ కూడా రోజూ సోషల్‌మీడియా ఫాలో అవుతారని చెప్పారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రత్యర్థుల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీకి అభ్యర్థులే లేరు.. ఆ పార్టీని చూసి భయపడతామా? అని మంత్రి ప్రశ్నించారు.


Latest News
 

11 గంటల ఆపరేషన్.. 12 ఏళ్ల బాలికకు కొత్త జీవితం.. అరీట్ హాస్పిటల్స్ అరుదైన రికార్డు Fri, Mar 29, 2024, 07:54 PM
కాటేదాన్‌లో దారుణం.. మహిళ తలపై బండరాయితో మోది హత్య Fri, Mar 29, 2024, 07:50 PM
నెత్తిన పాలు పోస్తున్న రేవంత్..? లోక్ సభ ఎన్నికల తర్వాత ఏం జరగనుంది Fri, Mar 29, 2024, 07:47 PM
కారు అద్దాలు పగులగొట్టి.. క్షణాల్లో ఎలా దొంగతనం చేశాడో చూశారా Fri, Mar 29, 2024, 07:44 PM
సికింద్రాబాద్‌ బరి నుంచి దానం ఔట్.. బొంతు రామ్మోహన్ ఇన్..! కారణం ఇదేనా Fri, Mar 29, 2024, 07:38 PM