ఉమ్మడి కరీంనగర్ జిల్లా మున్సిపల్ ఎన్నికల కో-ఆర్డినేటర్ గా హైదరాబాద్ మేయర్ బోంతు రామ్మోహన్

byసూర్య | Mon, Jan 13, 2020, 06:09 PM

మున్సిపల్‌ ఎన్నికలకు ఉమ్మడి జిల్లాల వారీగా కోఆర్డినేటర్లను టీఆర్‌ఎస్‌ నియమించింది. 9 జిల్లాలకు సీనియర్‌ నేతలను ఇన్‌ఛార్జ్‌లుగా టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ నియమించారు.  ఉమ్మడి కరీంనగర్ జిల్లా మున్సిపల్ ఎన్నికల కో-ఆర్డినేటర్ గా హైదరాబాద్ మేయర్ బోంతు రామ్మోహన్ ను నియమించారు. ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌ల పరిస్థితిపై ఇన్‌ఛార్జ్‌లు ఎప్పటికప్పుడు పార్టీకి నివేదికలు ఇవ్వనున్నారు.టీఆర్‌ఎస్‌ ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతోంది.


 


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM