లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

byసూర్య | Mon, Jan 13, 2020, 04:47 PM

ముంబయి: దేశీయ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్‌ 259 పాయింట్లు లాభపడి 41,859 వద్ద ముగిసింది. నిఫ్టీ సూచీ 72 పాయింట్లు లాభపడి 12,329 వద్ద ట్రేడయింది. డాలరుతో రూపాయి మారకం విలువ 70.82 వద్ద కొనసాగుతోంది.


Latest News
 

కాంగ్రెస్‌ ప్రభుత్వ అసమర్థత వల్ల గురుకుల విద్యార్థి మృతి : మాజీ మంత్రి హ‌రీశ్‌రావు Wed, Apr 17, 2024, 11:39 PM
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బీభత్సం,,,6 నిమిషాల్లో 6 యాక్సిడెంట్లు Wed, Apr 17, 2024, 09:19 PM
నిప్పుల గుండంలా తెలంగాణ.. వడదెబ్బతో ఇద్దరు మృతి, నేడు మరింత ఎండలు Wed, Apr 17, 2024, 09:14 PM
తెలంగాణ వైపు 70 ఏనుగుల గుంపు.. ఆ ప్రాంతవాసుల్లో టెన్షన్ టెన్షన్..! Wed, Apr 17, 2024, 09:07 PM
అమ్మబాబోయ్.. ఈ మిల్క్ షేక్ తాగితే 7 గంటలు మత్తులోనే Wed, Apr 17, 2024, 09:03 PM