byసూర్య | Mon, Jan 13, 2020, 04:09 PM
చేర్యాల పట్టణ కాంగ్రెస్ నాయకులతో 22న జరిగే మునిసిపల్ ఎన్నికల కు సంబంధించి చర్చించారు.అనంతరం చేర్యాల పట్టణ అధ్యక్షుడు మంచాల చిరంజీవులు కు చేర్యాల మున్సిపాలిటీ బి ఫామ్ లు అందజేశారు, ఈ కార్యక్రమం లో పి సి సి పరిశీలకులు శ్రీనివాస్ , జగదీశ్వర్రావు , ధర్మ సంతోష్ రెడ్డి, గిరి కొండల్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, అది శ్రీనివాస్, ఇక్బల్, కొమ్ము నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు