పొన్నాల లక్ష్మయ్య తో కాంగ్రెస్ నాయకుల భేటీ

byసూర్య | Mon, Jan 13, 2020, 04:09 PM

 చేర్యాల పట్టణ కాంగ్రెస్ నాయకులతో 22న జరిగే మునిసిపల్ ఎన్నికల కు సంబంధించి చర్చించారు.అనంతరం చేర్యాల పట్టణ అధ్యక్షుడు మంచాల చిరంజీవులు కు చేర్యాల మున్సిపాలిటీ బి ఫామ్ లు అందజేశారు, ఈ కార్యక్రమం లో పి సి సి పరిశీలకులు   శ్రీనివాస్  , జగదీశ్వర్రావు  , ధర్మ సంతోష్ రెడ్డి, గిరి కొండల్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, అది శ్రీనివాస్, ఇక్బల్, కొమ్ము నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM