తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ భేటీ

byసూర్య | Mon, Jan 13, 2020, 03:03 PM

తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ భేటీ అయ్యారు. ప్రగతిభావన్ లో కేసీఆర్ తో జగన్ లంచ్ చేశారు.  లంచ్ అనంతరం తాజా రాజకీయాలు, విభజన సమస్యలపై చర్చించనున్నారు. విభజన సమస్యలు సహా విద్యుత్ ఉద్యోగులపైనా భేటీలో చర్చించనున్నారు.   జగన్ వెంట విజయసాయి రెడ్డి మిథున్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. 


Latest News
 

జైరాబాద్ బిజెపి పార్లమెంట్ అభ్యర్థి పర్యటన Thu, Mar 28, 2024, 01:41 PM
అల్లాపూర్ గ్రామంలో ఇప్పటికీ తీరని నీటి కష్టాలు Thu, Mar 28, 2024, 01:38 PM
గాయత్రి మాతను దర్శించుకున్న ఎమ్మెల్సీ Thu, Mar 28, 2024, 01:37 PM
మొరం తవ్వకాలను అరికట్టాలి Thu, Mar 28, 2024, 01:31 PM
రెండు లక్షల రుణమాఫీ ఒకేసారి చేయాలి Thu, Mar 28, 2024, 01:22 PM