byసూర్య | Mon, Jan 13, 2020, 03:03 PM
తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ భేటీ అయ్యారు. ప్రగతిభావన్ లో కేసీఆర్ తో జగన్ లంచ్ చేశారు. లంచ్ అనంతరం తాజా రాజకీయాలు, విభజన సమస్యలపై చర్చించనున్నారు. విభజన సమస్యలు సహా విద్యుత్ ఉద్యోగులపైనా భేటీలో చర్చించనున్నారు. జగన్ వెంట విజయసాయి రెడ్డి మిథున్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు.