byసూర్య | Mon, Jan 13, 2020, 12:59 PM
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కలెక్టర్లతో సమీక్ష ప్రారంభమైంది. పురపాలక ఎన్నికల సన్నద్ధతపై ఎన్నికల అధికారి నాగిరెడ్డి సమీక్ష నిర్వహించారు. పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితా, బ్యాలెట్ పత్రాల ముద్రణపై, అభ్యర్థుల ఖర్చు పర్యవేక్షణ కోసం స్క్వాడ్స్ ఏర్పాటుపై నాగిరెడ్డి సమీక్షించనున్నారు. అలాగే లెక్కింపు కేంద్రాలు, వెబ్ కాస్టింగ్ కు ఏర్పాట్లపై నాగిరెడ్డి సమీక్షించనున్నారు.