పురపాలక ఎన్నికల పై నాగిరెడ్డి సమీక్ష

byసూర్య | Mon, Jan 13, 2020, 12:59 PM

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కలెక్టర్లతో సమీక్ష ప్రారంభమైంది. పురపాలక ఎన్నికల సన్నద్ధతపై ఎన్నికల అధికారి నాగిరెడ్డి సమీక్ష నిర్వహించారు. పోలింగ్‌ కేంద్రాలు, ఓటర్ల జాబితా, బ్యాలెట్‌ పత్రాల ముద్రణపై, అభ్యర్థుల ఖర్చు పర్యవేక్షణ కోసం స్క్వాడ్స్‌ ఏర్పాటుపై నాగిరెడ్డి సమీక్షించనున్నారు. అలాగే లెక్కింపు కేంద్రాలు, వెబ్‌ కాస్టింగ్‌ కు ఏర్పాట్లపై నాగిరెడ్డి సమీక్షించనున్నారు.


 


 


 


Latest News
 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM