నిర్మల్ జిల్లా భైంసాలో ఇరువర్గాల మధ్య ఘర్షణ

byసూర్య | Mon, Jan 13, 2020, 12:01 PM

నిర్మల్ జిల్లా భైంసాలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది.  ఈ ఘర్షణకు గల కారణాలోకి వెళ్తే ఓ యువకుడిపై మరోవర్గం దాడి చేయడంతో  ఈ సంఘటన చోటు చేసుకుంది. పార్క్ చేసిన వాహనాలకు దుండగులు నిప్పు పెట్టారు. 24 బైకులు, కారు, రెండు ఆటోలు దగ్దమయ్యాయి. ఈ సంఘటనతో పోలీసులు అక్కడ 144 సెక్షన్ విధించారు. అక్కడ భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇద్దరు ఐజీలు, నలుగురు ఎస్పీలు, వేయిమంది పోలీసులతో పహారా కాస్తున్నారు. కలెక్టర్ ప్రశాంతి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.  


Latest News
 

బస్సులో కండక్టర్ నుంచి చిల్లర తీసుకోవటం మర్చిపోయారా..? అయితే ఇలా చేయండి.. Sat, Apr 20, 2024, 07:59 PM
భట్టి నా మీద పగబట్టిండు.. రాజకీయాల్లోకి తెచ్చిందే నేను: వీహెచ్ Sat, Apr 20, 2024, 07:54 PM
వాళ్లిద్దరి బాగోతాలన్ని తెలుసు.. వారంలో బండారమంతా బయటపెడతా: ఎర్రబెల్లి దయాకర్ Sat, Apr 20, 2024, 07:46 PM
'ఇది గలీజ్ బుద్ధి కదా.. సిగ్గు తెచ్చుకోవాలి'.. బల్మూరి వెంకట్, క్రిశాంక్ మధ్య ట్వీట్ వార్ Sat, Apr 20, 2024, 07:34 PM
బట్టతలపై వెంట్రుకలు రప్పించేందుకు ట్రీట్మెంట్.. రిజల్ట్‌ చూసి పేషెంట్ల మైండ్ బ్లాక్ Sat, Apr 20, 2024, 07:30 PM