byసూర్య | Mon, Jan 13, 2020, 11:38 AM
శ్రీశైల దేవస్థానానికి 10 కిలో మీటర్ల దూరంలో ఆంజనేయ స్వామి గుడి దగ్గరలో చిన్నారుట్ల వద్ద పులి సంచారం.రోడ్డుకు అడ్డంగా భక్తుల వాహనాలు వెళ్లకుండా 20 నిమిషాలు ఉండిపోయింది.భయాందోళనకు గురయ్యేన భక్తులు 20 నిమిషాలు పాటు ట్రాఫిక్ జామ్ అయిన ఘాట్ రోడ్డు ఫారెస్టు అధికారులకు సమాచార ము ఇచ్చిన భక్తులు బైక్ పై వెళ్ళే వాహనాలు నిలిపివేసిన ఫారెస్ట్ అధికారులు.