జీడిమెట్ల పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం

byసూర్య | Mon, Jan 13, 2020, 08:56 AM

జీడిమెట్ల పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం సంభవించింది. స్టీల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలింది. ఈ ప్రమాదంలో 8 మందికి గాయాలయ్యాయి.  మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఆస్పత్రికి తరలించారు. బాధితులంతా బీహార్, ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన వారుగా గుర్తించారు. స్టిల్ ఫ్యాక్టరీ యజమాన్యం బాధితులను పట్టించుకోలేదు. 


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM