byసూర్య | Sun, Jan 12, 2020, 11:49 AM
టీఆర్ఎస్ లో బుజ్జగింపుల పర్వం కొనసాగుతున్నది. 14న నామినేషన్ల ఉపసంహరణ తుది గడువు ఉన్నది. టీఆర్ఎస్ అధిష్టానం రెబల్స్ ను కట్టడి చేసే పనిలో పడింది. కేటీఆర్ జిల్లాల వారీగా ఫోనులో సమీక్షిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అందుబాటులో ఉన్న నేతలతో కేటీఆర్ సమీక్షా నిర్వహించనున్నారు. మాట వినకపోతే రెబల్స్ పై వేటు తప్పదని సంకేతాలు పంపుతున్నారు.