టీఆర్ఎస్ లో కొనసాగుతున్న బుజ్జగింపుల పర్వం

byసూర్య | Sun, Jan 12, 2020, 11:49 AM

టీఆర్ఎస్ లో బుజ్జగింపుల పర్వం కొనసాగుతున్నది. 14న నామినేషన్ల ఉపసంహరణ తుది గడువు ఉన్నది. టీఆర్ఎస్ అధిష్టానం రెబల్స్ ను కట్టడి చేసే పనిలో పడింది.  కేటీఆర్ జిల్లాల వారీగా ఫోనులో సమీక్షిస్తున్నారు.   మధ్యాహ్నం 2 గంటలకు అందుబాటులో ఉన్న నేతలతో కేటీఆర్ సమీక్షా నిర్వహించనున్నారు. మాట వినకపోతే రెబల్స్ పై వేటు తప్పదని సంకేతాలు పంపుతున్నారు. 


Latest News
 

నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ అభ్యర్థి Fri, Apr 19, 2024, 12:16 PM
హైదరాబాద్‌ నుంచి తెలంగాణ టూరిజం ప్యాకేజీ Fri, Apr 19, 2024, 11:58 AM
శ్రీ లక్ష్మీనరసింహస్వామివారికి ప్రత్యేక అలంకరణ Fri, Apr 19, 2024, 11:55 AM
ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం Fri, Apr 19, 2024, 11:37 AM
సీఎం పర్యటనకు భారీ భద్రత Fri, Apr 19, 2024, 11:36 AM