మమ్మల్ని గెలిపించండి: సుహాసిని

byసూర్య | Sat, Jan 11, 2020, 07:22 PM

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారని ఆ పార్టీ నేత నందమూరి సుహాసిని అన్నారు. రాజకీయాల్లో మహిళలకు ప్రాధ్యాన్యత ఇచ్చింది టీడీపీ అని.. ఆ ఘనత ఎన్టీఆర్ కు చెందుతుందని అన్నారు. మహిళలు అభివృద్ధి చెందేందుకు నారా చంద్రబాబు తన హయాంలో ఎంతో కృషి చేశారని చెప్పారు. అభివృద్ధిని కాంక్షించే వాళ్లందరూ ముందడుగు వేసి టీడీపీని గెలిపించాలని నందమూరి సుహాసిని విజ్ఞప్తి చేశారు.


Latest News
 

హనుమాన్ విగ్రహానికి పద్మారావు గౌడ్ ప్రత్యేక పూజలు Tue, Apr 23, 2024, 04:22 PM
నల్గొండలో కుటుంబ పాలన నడుస్తుంది: శానంపూడి సైదిరెడ్డి Tue, Apr 23, 2024, 04:19 PM
రోడ్డు ప్రమాదంలో యువకుడు స్పాట్ డెడ్ Tue, Apr 23, 2024, 03:37 PM
24న మోటార్ సైకిల్ల వేలం పాట Tue, Apr 23, 2024, 03:14 PM
అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలి Tue, Apr 23, 2024, 01:53 PM