అన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటాం : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

byసూర్య | Sat, Jan 11, 2020, 04:57 PM

 రాష్ట్రంలో ఎన్నికలు ఏవైనా టీఆర్‌ఎస్‌దే విజయమని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్‌ సారథ్యంలో మున్సిపాలిటీలను అభివృద్ధి చేసుకుంటామని తెలిపారు. మహబూబ్‌నగర్‌ జిల్లా అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్నారు. కరివేనను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామన్నారు. మహబూబ్‌నగర్‌, భూత్పూర్‌, జడ్చర్లను కలుపుకొని అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటు చేస్తామని వివరించారు. గత 70ఏళ్లలో కాంగ్రెస్‌, బీజేపీలు చేసిందేమీ లేదని ఆరోపించారు. అవినీతికి తావులేకుండా కఠినమైన మున్సిపాలిటీ చట్టం తీసుకొచ్చామని మంత్రి పేర్కొన్నారు.


 


 


Latest News
 

నిరుపేద వధువుకు పుస్తె, మట్టెలు అందజేత Tue, Apr 16, 2024, 12:31 PM
ఎనుమాముల మార్కెట్ లో మిర్చి రేట్లు Tue, Apr 16, 2024, 12:27 PM
బాసర ఐఐఐటీలో విద్యార్థి ఆత్మహత్య Tue, Apr 16, 2024, 12:26 PM
స్కూల్ వ్యాను కింద పడి చిన్నారి మృతి Tue, Apr 16, 2024, 12:23 PM
ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం Tue, Apr 16, 2024, 11:46 AM