byసూర్య | Sat, Jan 11, 2020, 04:38 PM
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అసంతృప్తులను బుజ్జగించే పనిలో పడ్డారు. అందులో భాగంగా మంత్రి కేటీఆర్ తో రాష్ట్ర మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు భేటీ అయ్యారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన ఈ సమావేశంలో కొల్లాపూర్ మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో జూపల్లి వర్గం నేతలు నిలవడంపై చర్చించారు.