మున్సిపల్‌ ఎన్నికల ప్రణాళికలను విడుదల చేసిన టీజేఎస్‌

byసూర్య | Sat, Jan 11, 2020, 02:16 PM

మున్సిపల్‌ ఎన్నికల ప్రణాళికలను టీజేఎస్‌ విడుదల చేసింది. అగ్గిపెట్టె గుర్తుపై టీజేఎస్‌ పోటీ చేయాలని నిర్ణయం తీసుకుందని ఆ పార్టీ అధినేత కోదండరామ్‌ తెలిపారు. ప్రజాసమస్యలే ప్రధాన ఎజెండాగా మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. మున్సిపాలిటీలు నిర్లక్ష్యానికి గురయ్యా, తిరిగి పునరుద్ధరించాలని ఆకాంక్షించారు. ప్రజలను ఓట్లు అడిగే పార్టీలు… ఐదేళ్లలో ఏం చేస్తారో చెప్పాలని కోరారు. కలిసి వచ్చే వారితో కలిసి హైదరాబాద్‌లో మహాసభ పెడతామన్నారు.


 


 


 


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM