byసూర్య | Sat, Jan 11, 2020, 01:35 PM
హైదరాబాద్కు చెందిన శాస్త్రవేత్త డాక్టర్ బపుల్ బిహారీ సాహాకు అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. ఐయూపీఏసీకి 2020 - 2023 కాలానికి బ్యూరో సభ్యుడిగా ఆయన ఎంపికయ్యారు. ఈ మేరకు ఐయూపీఏసీ ప్రకటన విడుదల చేసింది. 29 మందితో కూడిన ఐయూపీఏసీ కార్యవర్గంలో భారత్ నుంచి బిపుల్ బిహారీ సాహా ఒక్కరే ఎంపికయ్యారు.