అంతర్జాతీయ గుర్తింపు దక్కించుకున్న హైదరాబాద్ శాస్త్రవేత్త

byసూర్య | Sat, Jan 11, 2020, 01:35 PM

హైదరాబాద్‌కు చెందిన శాస్త్రవేత్త డాక్టర్ బపుల్ బిహారీ సాహాకు అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. ఐయూపీఏసీకి 2020 - 2023 కాలానికి బ్యూరో సభ్యుడిగా ఆయన ఎంపికయ్యారు. ఈ మేరకు ఐయూపీఏసీ ప్రకటన విడుదల చేసింది. 29 మందితో కూడిన ఐయూపీఏసీ కార్యవర్గంలో భారత్ నుంచి బిపుల్ బిహారీ సాహా ఒక్కరే ఎంపికయ్యారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM