రోడ్డు ప్రమాదం..పలువురికి గాయాలు

byసూర్య | Fri, Jan 10, 2020, 08:10 PM

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే జైపూర్ మండలం రసూల్ పల్లి వద్ద ప్రధాన రోడ్డుపై టిప్పర్, టాటా ఏసీ వాహనం ఢీకొని పలువురికి గాయాలయ్యాయి . క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. టాటా ఏసీ వాహన దారుడి నిర్లక్ష్యం వల్ల ప్రమాదం చోటుచేసుకుంది అని క్షతగాత్రులు తెలిపారు.


Latest News
 

పూజలు నిర్వహించిన ఎంపీ అభ్యర్థి రఘువీర్ Wed, Apr 24, 2024, 11:42 AM
ఫోన్ ట్యాపింగ్ అంశంపై తొలిసారి స్పందించిన కేసీఆర్ Wed, Apr 24, 2024, 11:40 AM
చిన్నంగుల గడ్డ తండాలో జడ్చర్ల ఎమ్మెల్యే పూజలు Wed, Apr 24, 2024, 11:39 AM
వీరభద్రుడి సన్నిధిలో చండీ హోమం Wed, Apr 24, 2024, 10:58 AM
ఆదిలాబాద్ కు తరలిన బీజేపీ నాయకులు Wed, Apr 24, 2024, 10:57 AM