byసూర్య | Tue, Oct 15, 2019, 11:13 AM
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఢిల్లీకి వెళ్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో తమిళిసై మోడీతో భేటీ కానున్నారు. అలాగే సాయంత్రం 4గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తమిళిసై సమావేశం కానున్నారు