నేడు ప్రధాని మోడీతో తెలంగాణ గవర్నర్ తమిళిసై భేటీ

byసూర్య | Tue, Oct 15, 2019, 11:13 AM

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఢిల్లీకి వెళ్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో తమిళిసై మోడీతో భేటీ కానున్నారు. అలాగే సాయంత్రం 4గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తమిళిసై సమావేశం కానున్నారు


Latest News
 

జూరాల విద్యుదుత్పత్తి మూడో యూనిట్ కు మరమ్మతులు Sat, Apr 20, 2024, 12:11 PM
పార్లమెంట్ల స్థానాలలో త్రిముఖ పోటీ Sat, Apr 20, 2024, 12:10 PM
రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ దుర్మణం Sat, Apr 20, 2024, 12:07 PM
వన్యప్రాణుల దప్పిక తీరుస్తున్న సాసర్ పిట్ లు Sat, Apr 20, 2024, 12:05 PM
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం: గోలి ప్రభాకర్ Sat, Apr 20, 2024, 12:04 PM