ప్రమాదావశాత్తూ గీత కార్మికుడు మృతి

byసూర్య | Mon, Oct 14, 2019, 06:06 PM

మహబూబాబాద్‌: ప్రమాదావశాత్తూ ఓ గీత కార్మికుడు మరణించాడు. స్థానికుల వివరాల ప్రకారం.. దంతాలపల్లి మండలం, కుమ్మరిగంట్ల గ్రామానికి చెందిన కల్లుగీత కార్మికుడు కారుపోతుల ఉప్పలయ్య తన వృత్తిలో భాగంగా తాటి చెట్టు ఎక్కుతుండగా.. దాదాపు చెట్టు పై వరకు వెళ్లిన అతడు అదుపు తప్పి జారిపడ్డాడు. ఈ ఘటనలో ఉప్పలయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ హృదయ విదారక ఘటన గ్రామస్తులను తీవ్రంగా కలిచివేసింది. ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు విన్నవించారు.


Latest News
 

అదే జరిగితే మంత్రి పదవికి రాజీనామా చేస్తా: మంత్రి కోమటిరెడ్డి Wed, Apr 24, 2024, 07:58 PM
ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితపై ఈడీ కీలక విషయాలు.. బెయిల్ పిటిషన్ రిజర్వ్ Wed, Apr 24, 2024, 07:53 PM
సికింద్రాబాద్‌లో కాంగ్రెస్‌దే గెలుపు.. ఆ సెంటిమెంట్ రిపీట్ కాబోతుంది: రేవంత్ రెడ్డి Wed, Apr 24, 2024, 07:49 PM
తుపాకీ మిస్ ఫైర్.. సీఆర్‌పీఎఫ్‌ డీస్పీపీ మృతి Wed, Apr 24, 2024, 07:42 PM
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి ప్రయాణాలు సాగించేవారికి గుడ్‌‍న్యూస్ Wed, Apr 24, 2024, 07:37 PM