సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో రెండున్నరేళ్ల బాలిక అపహరణ

byసూర్య | Mon, Oct 14, 2019, 05:20 PM

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో రెండున్నరేళ్ల బాలిక అపహరణ కలకలం రేపింది. సురేష్ అనే వ్యక్తి అర్ధరాత్రి వేళ నెల్లూరు వెళ్లేందుకు కుమారుడు, కుమార్తెతో రైల్వేస్టేషన్ కు వచ్చి రైలు ఇంకా సమయం ఉండడంతో ఫ్లాట్ ఫామ్ పై పడుకుని నిద్రలోకి జారుకున్నారు. నిద్రిస్తున్న బాలికను ఎవరో గుర్తు తెలియని వ్యక్తి అపహరించాడు. సిసి కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
 

రోడ్డు ప్రమాదంలో యువకుడు స్పాట్ డెడ్ Tue, Apr 23, 2024, 03:37 PM
24న మోటార్ సైకిల్ల వేలం పాట Tue, Apr 23, 2024, 03:14 PM
అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలి Tue, Apr 23, 2024, 01:53 PM
ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే Tue, Apr 23, 2024, 12:50 PM
ఎల్లమ్మ పోచమ్మ నాగదేవత ఆలయ పునర్ నిర్మాణ పనులు Tue, Apr 23, 2024, 12:35 PM