ఆర్‌ఎంపీ డాక్టర్‌ నిర్లక్ష్యానికి బాలిక బలి

byసూర్య | Mon, Oct 14, 2019, 03:47 PM

హైదరాబాద్‌ : ఆర్‌ఎంపీ డాక్టర్‌ నిర్లక్ష్యానికి ఓ బాలిక బలైంది. కాచిగూడ పోలీసు స్టేషన్‌ పరిధిలోని సుందర్‌ నగర్‌లో ఉంటున్న ఫాతిమా(11)కు జ్వరం వచ్చింది. దీంతో ఆదివారం రాత్రి షిఫా క్లినిక్‌ కు ఫాతిమాను ఆమె తల్లిదండ్రులు తీసుకెళ్లారు. వైద్యం చేసిన డాక్టర్‌ షమీ ఆమెకు మెడిసిన్స్‌ ఇచ్చాడు. ఆ మెడిసిన్స్‌ వేసుకున్న కాసేపటికి అవి వికటించి బాలిక మృతి చెందింది. డాక్లర్‌ నిర్లక్ష్యం వల్లే తమ అమ్మాయి మృతి చెందిందని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటనపై కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM