లింగంపల్లి రైల్వే స్టేషన్లో విషాదకర ఘటన

byసూర్య | Mon, Oct 14, 2019, 12:51 PM

హైదరాబాద్‌ లింగంపల్లి రైల్వే స్టేషన్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అమరావతి రైలెక్కుతూ ... కాలుజారి యువతి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది.లింగంపల్లి రైల్వే స్టేషన్లో ఓ యువతి రైలెక్కుతూ ప్రమాదవశాత్తు పట్టాల మీద పడడంతో మృతి చెందింది. పుష్పిత షా అనే 20 ఏళ్ల యువతి విజయవాడలో చదువుకుంటోంది. సోమవారం ఉదయం అమరావతి ఎక్స్‌ప్రెస్ ఎక్కుతూ ప్రమాదవశాత్తు కాలుజారి ట్రైన్ కింద పడి మృతి చెందింది. మృత దేహాన్ని రైల్వే పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.


 


 


 


Latest News
 

ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM
అదే జరిగితే మంత్రి పదవికి రాజీనామా చేస్తా: మంత్రి కోమటిరెడ్డి Wed, Apr 24, 2024, 07:58 PM
ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితపై ఈడీ కీలక విషయాలు.. బెయిల్ పిటిషన్ రిజర్వ్ Wed, Apr 24, 2024, 07:53 PM