తెలంగాణలోని సెటిల‌ర్ల‌కు ఇది శుభ‌వార్తే!

byసూర్య | Sun, Oct 13, 2019, 07:43 PM

రాష్ట్ర విభజన తర్వాత మూట‌ముల్లె స‌ర్ధుకుని సొంత ప్రాంతానికి వెళ్లిపోవాల‌నుకునే లోపు స‌మ‌యం పూర్తి కావ‌టంతో  తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లి స్థిరపడాలని భావించినా, వెళ్లలేకపోయిన వారికి కేంద్ర సర్కారు ఓ శుభవార్తను చెప్పింది.  తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లేవారికి స్థానికత కల్పించేందుకు ఇప్పటివరకూ ఉన్న ఐదేళ్ల గడువును   మరో రెండేళ్లు పొడిగిస్తూ మెత్తంగా  ఏడేళ్లకు పెంచుతున్న‌ట్టు నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర హోమ్ శాఖ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను గెజిట్ లో ప్రచురించింది. ఇటీవల జగన్ న్యూఢిల్లీకి వెళ్లిన‌ప్పుడు ప్రధాని నరేంద్ర మోదీని క‌ల‌సి చేసిన‌ విజ్ఞప్తి మేరకు   హోమ్ శాఖ ను స్థానికత గడువును పెంచాలని సూచించినట్టు సమాచారం.


 


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM