రాజన్న ఆలయంలో కోజాగిరి వ్రతం

byసూర్య | Sun, Oct 13, 2019, 04:10 PM

సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం ఆశ్వీయుజ శుద్ధపూర్ణిమ రోజున కోజాగిరి పూర్ణిమ నిర్వహించనున్నారు. కోజాగిరి పూర్ణిమను పురస్కరించుకొని రాత్రి 10.05 నిముషాల నుంచి కోజాగిరి వ్రతం, క్షీర చంద్రదర్శనం ఉంటుందని పూజారులు తెలిపారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని వారు కోరారు.


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM