నేడు కొమురం భీం 79వ వర్ధంతి

byసూర్య | Sun, Oct 13, 2019, 12:46 PM

గిరిజన పోరాట యోధుడు కొమురం భీం 79వ వర్ధంతి వేడుకలను మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు కొమురం భీం స్టడీ సర్కిల్ వ్యవస్థాపకుడు చిలువేరు పున్నం తెలిపారు. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్ లోని గాంధీ పార్క్ లో ఏర్పాటు చేసిన వర్ధంతి సభలో కొమురం భీం చిత్ర పటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించి, జోడే ఘాట్ కు వెళ్లనున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.


Latest News
 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM