టీవీ పడి బాలిక మృతి

byసూర్య | Sun, Oct 13, 2019, 07:42 AM

నల్గొండ జిల్లా చింతపల్లి మండలం తీదేడు గ్రామానికి చెందిన మర్ల శ్రీరాములు, సైదమ్మకు ముగ్గురు ఆడపిల్లలు. కాగా మూడో కూతురు గౌతమి(3) ఆడుకుంటూ వెళ్లి కేబుల్ వైరును లాగడంతో స్టాండ్ జరిగి టీవీ మీదపడింది. టీవీకి మంచానికి మధ్యలో ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడిన గౌతమి కేకలు వేయడంతో ఇంటి బయట ఉన్న కుటుంబసభ్యులు చిన్నారిని బయటకు తీశారు. అయితే అప్పటికే కన్నుమూసింది.


Latest News
 

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:33 PM
ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:32 PM