ప్రగతి భవన్ ముట్టడిస్తాం: లక్ష్మణ్

byసూర్య | Sat, Oct 12, 2019, 09:06 PM

ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోపోతే ప్రగతి భవన్ ముట్టడిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ హెచ్చిరించారు. ఇన్ని రోజులుగా కార్మికుల సమస్యలు పరిష్కరించని ఈ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే నైతిక హక్కులేదన్నారు. బీజేపీ ఆర్టీసి కార్మికుల పక్షాన నిలబడి వారికి న్యాయం జరిగేవరకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించిక పోతే కేసీఆర్ పాలనను స్థంభింప చేస్తామని హెచ్చిరించారు. 


 


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM