byసూర్య | Sat, Oct 12, 2019, 12:56 PM
హుజూర్ నగర్ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గరిడేపల్లి మండలం మల్లయ్యగూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి పద్మావతి రెడ్డి గారి గెలుపుకై ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎంఎల్సి జీవన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు..