సీఎం రిలీఫ్ ఫండ్ అందజేసిన ఎమ్మెల్యే

byసూర్య | Sat, Oct 12, 2019, 12:54 PM

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం ఇంక్లైన్ రడగంబాలబస్తీకి చెందిన మల్లయ్యకి 60,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ నూనెటి సత్యనారాయణ, కౌన్సిలర్లు పాల్గొన్నారు.


Latest News
 

ఒకే కాన్పులో ఆరుగురు పిల్లలు జననం Sat, Apr 20, 2024, 02:02 PM
నీటి తొట్టెలో పడి బాలుడు మృతి Sat, Apr 20, 2024, 01:32 PM
ఇంటి వద్ద ఓటుపై శిక్షణ Sat, Apr 20, 2024, 01:30 PM
పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్ వట్టి పోతున్న తాగునీరు Sat, Apr 20, 2024, 01:28 PM
నేడు బీబీపేటకు షబ్బీర్ అలీ రాక Sat, Apr 20, 2024, 01:06 PM