byసూర్య | Sat, Oct 12, 2019, 12:54 PM
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం ఇంక్లైన్ రడగంబాలబస్తీకి చెందిన మల్లయ్యకి 60,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ నూనెటి సత్యనారాయణ, కౌన్సిలర్లు పాల్గొన్నారు.