ఆర్టీసీ డిపోల దగ్గర కార్మికులు మౌన ప్రదర్శన

byసూర్య | Sat, Oct 12, 2019, 12:13 PM

ఆర్టీసీ కార్మికుల సమ్మె 8వ రోజు కొనసాగుతోంది. ఆర్టీసీ డిపోల దగ్గర కుటుంబ సభ్యులతో కార్మికులు మౌన ప్రదర్శన నిర్వహించారు. బస్‌భవన్‌ దగ్గర కార్మికులు ఆందోళనకు సిద్ధమయ్యారు. కార్మికుల ఆందోళనకు పోలీసులు అనుమతి లేదని తేల్చి చెప్పారు. కార్మికులు ఆందోళనకు సిద్ధమవడంతో బస్‌ భవన్‌ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాసేపట్లో ఆర్టీసీ జేఏసీ, అఖిలపక్ష నేతలు సమావేశం కానున్నారు. భవిష్యత్‌ కార్యాచరణ, రాష్ట్ర బంద్‌పై నేతలు చర్చించనున్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM