కత్బుల్లాపూర్‌‌లో విషాదం

byసూర్య | Fri, Oct 11, 2019, 03:16 PM

తెలంగాణలోని మేడ్చల్ జిల్లా కత్బుల్లాపూర్‌‌లో విషాదం చోటుచేసుకుంది. షిర్డీ హిల్స్‌లోని మసీద్ సమీపంలో లావణ్య(38) అనే వివాహిత 13 నెలల బిడ్డతో సహా ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటి సంపులో లావణ్య బిడ్డతో సహా విగతజీవిగా కనిపించడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


 


 


Latest News
 

వీరభద్రుడి సన్నిధిలో చండీ హోమం Wed, Apr 24, 2024, 10:58 AM
ఆదిలాబాద్ కు తరలిన బీజేపీ నాయకులు Wed, Apr 24, 2024, 10:57 AM
పెళ్లి చేసుకుంటానని మోసం... కేసు నమోదు Wed, Apr 24, 2024, 10:39 AM
ఉపాధి కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేత Wed, Apr 24, 2024, 10:29 AM
వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM