byసూర్య | Fri, Oct 11, 2019, 03:16 PM
తెలంగాణలోని మేడ్చల్ జిల్లా కత్బుల్లాపూర్లో విషాదం చోటుచేసుకుంది. షిర్డీ హిల్స్లోని మసీద్ సమీపంలో లావణ్య(38) అనే వివాహిత 13 నెలల బిడ్డతో సహా ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటి సంపులో లావణ్య బిడ్డతో సహా విగతజీవిగా కనిపించడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.