ఆర్టీసీ ఆస్తులపై కేసీఆర్ కుటుంబం కుట్ర: కోమటిరెడ్డి

byసూర్య | Fri, Oct 11, 2019, 12:39 PM

తెలంగాణ ఆర్టీసీ ఆస్తులపై కేసీఆర్ కుటుంబ కుట్ర పన్నుతోందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. నోటీస్ ఇచ్చి సమ్మె చేస్తున్న కార్మికుల పట్ల కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్దంగా ఉండాలని పిలుపు నిచ్చారు. హుజూర్ నగర్ లో గెలిచేందుకు టీఆర్ఎస్ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రాజకీయ ప్రలోభాలకు పాల్పడటం పద్ధతి కాదన్నారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM